హైదరాబాద్ : అదికార గులాబీ పార్టీలో పదవుల పందారం మొదలు కాబోతోంది. మంచి రోజులు లేవు కాబట్టి ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పదవుల పంపకాల గురించి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో నామినేటెడ్ పదవులు ఎవరెవరికి కట్టబెట్టాలి అనే అంశం పై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FkJiry
గులాబీ పార్టీలో పదవుల పంపకాలు షురూ..! కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు రెడీ..!!
Related Posts:
ఎన్టీఆర్ తర్వాత.. ఇప్పుడు వైఎస్ జగన్: గిరిబాబు ప్రశంసలు, నాశనమేనంటూ చంద్రబాబుపై నిప్పులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీనియర్ సినీ నటుడు గిరిబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అ… Read More
5 లక్షల కోట్ల విలువగల భూములు అన్యాక్రాంతం, సీఎం జగన్కు స్వామి పరిపూర్ణానంద లేఖతిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కితగ్గడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హిందువుల మనోభావాల మేరకు ప్రభుత్వం వెనక… Read More
హైకోర్టు సీరియస్: తక్కువ టెస్టులు, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం..తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది… Read More
ఏపీలో పవర్ హైక్పై సీపీఎం నిరసన దీక్ష, ప్రజాభిప్రాయం సేకరించండి, కొత్త విద్యుత్ చట్టంపై గుస్సా..విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడలో సీపీఎం మంగళవారం నిరసన దీక్ష చేపట్టింది. ఉదయం 9 గంటలకు సీపీఎం కార్యదర్శి పీ మధు ప్రారంభించగా.. సాయంత్రం 4 … Read More
రేపటి నుంచే టీడిపి మహానాడు..!ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వనున్న చంద్రబాబుహైదరాబాద్ : తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాష్ట్ర మరియు దేశరాజకీయాలకు విశ్… Read More
0 comments:
Post a Comment