ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ కాంగ్రెస్లపై ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా ఆమె అభివర్ణించారు. మాయావతి 63వ జన్మదిన వేడుకలు అమ్రోహాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ కేకును ఏర్పాటు చేశారు. అందులో ఓ కేకు ముక్క అందుకోవడం కోసం అభిమానులు కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAwZrM
Friday, January 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment