ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ కాంగ్రెస్లపై ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా ఆమె అభివర్ణించారు. మాయావతి 63వ జన్మదిన వేడుకలు అమ్రోహాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ కేకును ఏర్పాటు చేశారు. అందులో ఓ కేకు ముక్క అందుకోవడం కోసం అభిమానులు కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FAwZrM
బీజేపీ ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది: మాయావతి
Related Posts:
అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షాన్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టబోయే సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లు గురించి సభలో కేం… Read More
ప్రియాంక చేతికి యూపీ బాధ్యతలు.!రాష్ట్రాల వారిగా పార్టీని పటిష్టం చేస్తున్న కాంగ్రెస్..!!లక్నో/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు సంభవించబోతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాద్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన మ… Read More
కేంద్రం వద్దన్నా..జగన్ డోన్ట్ కేర్: చంద్రబాబును వదిలేది లేదు: విచారణలో ముందుకే...!కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పింది. ఏపీ సీఎం జగన్ మాత్రం డోన్ట్ కేర్ అంటున్నారు. విచారణ జరగాల్సిందేనని నిర్ణ యించారు. స్వయంగా కేంద్ర మంత్రి న… Read More
ఇదేంది మురళీధరా.. హైకోర్టుకు చేరిన ఛీటింగ్ కేసు.. 2 కోట్లు దొబ్బేశారట..!హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టు లొల్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును వెంటాడుతోంది. కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో తాజాగ… Read More
నల్లమలలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్య... వీడిన చిక్కుముడినల్లమల అడవులలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్యకు సంబంధించిన చిక్కుముడి వీడుతోంది. తొలుత ఇది క్షుద్ర పూజల పేరుతో జరిగిన హత్యగా భావించిన నేపథ్యంలో పోలీసు… Read More
0 comments:
Post a Comment