అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సంక్రాంతి పండుగను తమ సొంతూరు నారావారిపల్లెలో జరుపుకున్నారు. సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం నారావారిపల్లెలోని టిటిడి కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FCnMyp
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment