అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. సంక్రాంతి పండుగను తమ సొంతూరు నారావారిపల్లెలో జరుపుకున్నారు. సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం నారావారిపల్లెలోని టిటిడి కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FCnMyp
ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయం, పవన్ కళ్యాణ్ అంగీకరించారు: కేసీఆర్ ప్లాన్ అప్లై చేస్తున్న బాబు
Related Posts:
జింద్లో ఉప ఎన్నిక, చతుర్ముఖమే: బీజేపీ-కాంగ్రెస్, మరో రెండు పార్టీల మధ్య గట్టి పోటీచండీగఢ్: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ప్రతి అసెంబ్లీ లేదా ప్రతి ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకం. చిన్న ఎన్నిక జరిగినా దానిని ఓ విధంగా సెమీ ఫైనల… Read More
సాధారణ జీవితం, వివాదాల సుడిగుండం.. సుదీర్ఘ పోరాట యోధుడు జార్జి ఫెర్నాండేజ్ఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ రాజకీయ జీవితం స్ఫూర్తిదాయకం. సుదీర్ఘ పోరాట నాయకుడిగా ముద్రపడ్డ ఆయన ఉన్నత పదవులు నిర్వహించినా.… Read More
తెలంగాణ క్యాబినెట్ కు ముహూర్తం ఖారారు..! తొలివిడతలో హరీష్, కేటీఆర్ లకు అవకాశం లేనట్టే..!!హైదరాబాద్ : సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంగా అతి కొ… Read More
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్: ఆ భూమిని యజమానులకు ఇస్తామని సుప్రీం కోర్టుకు కేంద్రంన్యూఢిల్లీ: అయోధ్య భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్. అయోధ్యలోని రామ జన్మభూమి చుట్టూ సేకరించిన 67 ఎకరాల భూమిని తిరిగి ఆయా యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరు… Read More
యూనియన్ బ్యాంకులో 100 ఆర్మ్డ్ గార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆర్మ్డ్ గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అ… Read More
0 comments:
Post a Comment