Wednesday, January 16, 2019

జేడీఎస్-కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేల షాక్, రిలాక్స్‌గా కుమారస్వామి: '2-3 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దానిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కానీ శివకుమార్ చెప్పిందే జరుగుతోన్నట్లుగా కనిపిస్తోంది. కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtSOcF

Related Posts:

0 comments:

Post a Comment