బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దానిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కానీ శివకుమార్ చెప్పిందే జరుగుతోన్నట్లుగా కనిపిస్తోంది. కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtSOcF
జేడీఎస్-కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేల షాక్, రిలాక్స్గా కుమారస్వామి: '2-3 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం
Related Posts:
అభినందన్కు మళ్లీ ఫైటర్ జెట్ పైలట్ బాధ్యతలు అప్పగిస్తారా అంటే?న్యూఢిల్లీ: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా సోమవారం అన్నారు. ఆయన కోయంబత్తూరులో… Read More
శోభాయామానంగా కాళేశ్వరం.. 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతరవరంగల్ : ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యల… Read More
మండల, జిల్లా పరిషత్ రిజర్వేషన్లకు మార్గదర్శకాలు ? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలతో మొదలైన ఓట్ల పండుగ, పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, లో… Read More
ఓటర్లకు తెలియకుండానే ఓట్ల తొలిగింపు: ఈసీకి దరఖాస్తులు: 45 మంది పై క్రిమినల్ కేసులు..!ఏపిలో ఎన్నికల వేళ..భారీగా ఓట్ల తొలిగింపు పై రచ్చ జరుగుతోంది.ప్రత్యర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్రతిపక్ష పార్టీలు ఒక… Read More
జూ.ఎన్టీఆర్కు తెలంగాణ టీడీపీ పగ్గాలు, ఎప్పుడంటే: స్పష్టం చేసిన పార్టీ నేతహైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నవ్యాంధ్రకు పరిమితమవుతూ, తెలంగాణ బాధ్యతలను టాలీవుడ్ నటుడు జూనియర… Read More
0 comments:
Post a Comment