బెంగళూరు: కర్ణాటకలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, మంత్రి శివకుమార్ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి చిక్కులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దానిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. కానీ శివకుమార్ చెప్పిందే జరుగుతోన్నట్లుగా కనిపిస్తోంది. కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FtSOcF
జేడీఎస్-కాంగ్రెస్కు ఇద్దరు ఎమ్మెల్యేల షాక్, రిలాక్స్గా కుమారస్వామి: '2-3 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం
Related Posts:
కశ్మీర్ ఇష్యూలో పాకిస్థాన్కు రష్యా ఝలక్.. అదే తోవలో చైనా కూడా..!ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు.. జమ్ముకశ్మీర్ విభజన నిర్ణయంపై భారత ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆ క్రమంలో దాయాది పాకిస్థాన్ కుట్రల… Read More
వీడియో: వరదల్లో సైన్యం సాహసం..దేవుడిలా వచ్చారంటూ జేజేలు పలుకుతున్న జనంబెంగళూరు: దేవుడు ఎక్కడో ఉండడు. మనలోనే ఉంటాడు. అవసరానికి బయటికొస్తాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే- దైవం మానుష్య రూపేణా అ… Read More
వాట్సప్తో పోలీసులకు ఫిర్యాదు.. నిర్మల్ జిల్లా ముందడుగు..!నిర్మల్ : నేరాల నియంత్రణకు టెక్నాలజీ వాడేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గతంలో నేరస్థులను పట్టుకోవాలంటే తలకు మించిన భారంగా ఉండేది. కానీ, సాంకేతికతను అంది… Read More
వీడియో: కానిస్టేబుల్ సాహసం: నడుంలోతు వరద ప్రవాహంలో..ఇద్దరు చిన్నారులను భుజాన మోస్తూ!భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. వరదపోటుతో అల్లాడుతోంది. గుజరాత్ లో పలు జిల్లాలు వరద బారిన పడ్డాయి. తపతీ సహా దాదాపు అన్ని నదులూ ఉదృతంగా ప్రవహ… Read More
మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.. రెండో భార్య కొడుకును..!నల్గొండ : మొదటి భార్య విడాకులు ఇచ్చింది. ఆ క్రమంలో వేరే యువతికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవల రెండో భార్… Read More
0 comments:
Post a Comment