హైదరాబాద్ : తెలంగాణలో సాగు, త్రాగు నీటి శాశ్వత వనరైన చెరువుల పునరుద్దరణకు ప్రభుత్వం ఎంతగానో అంకిత భావాన్ని ప్రదర్శిచింది. అందులో భాగంగా సమూల మార్పులకు రూపకల్పన చేస్తూనే వినూత్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మిషన్ భగీరథ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెరువులు అంతరించి పోకుండా కాపాడుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AtH9qc
మిషన్ భగీరథకు జాతీయ అవార్డు..! హరీష్ రావు కు దక్కని క్రెడిబులిటీ...!!
Related Posts:
కొడంగల్ లో ఎన్నికల్లో పట్టుబడ్డ నగదుపై విచారణకై విజ్ఞప్తి ..దీని వెనుక రేవంత్ హస్తం ఉందాతెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తుంది. అయినా కొడంగల్ పంచాయితీ మాత్రం తీరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గం… Read More
పాక్ ఉగ్రవాదులు అంతం అయితే సంబరాలా ? సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, రెండు వర్గాలో చిచ్చు !బెంగళూరు: పాకిస్తాన్ మీద భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్- 2 దాడుల అనంతరం భారతదేశంలో జరుగుతున్న విజయోత్సవాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ… Read More
పవన్కు కష్టకాలమేనా: ఆరెండు పార్టీల్లో చేరికల జోష్...జనసేనాని అసెంబ్లీకి దారేది..?ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పార్టీలో టికెట్లు నిర్థారణ అయిన నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూ… Read More
వారిని మార్చకుంటే బాబుకు కష్టమే : మోదీ ఇలా అయితే ప్రధాని అవుతారు: జేసి సంచలనం..!ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. ఏపిలో తాము అధికారంలోకి రావటం ఖాయ… Read More
జగ్గారెడ్డి సంచలనం..! వరుసగా రెండు, మూడు సార్లు ఓడిపోతే టికెట్ ఇవ్వొద్దని రాహుల్ కి లేఖ..!!హైదరాబాద్ : ఎప్పుడు ఏ సంచలన వార్త బహిర్గతం చేస్తాడో తెలియని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరో సంచలన వార్త చెప్పారు. ఆ వార్త ఇప్పుడు కాంగ్రెస్ పా… Read More
0 comments:
Post a Comment