Saturday, January 25, 2020

భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయం

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. ప్రతిపక్ష పార్టీలు క్రిందా మీదా పడినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో అధికార టీఆర్‌ఎస్‌ . దూకుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUmcNc

Related Posts:

0 comments:

Post a Comment