తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి . దాదాపు టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయంసాధించి తన పట్టు నిలుపుకుంది. ప్రతిపక్ష పార్టీలు క్రిందా మీదా పడినా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల్లో అధికార టీఆర్ఎస్ . దూకుడు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RUmcNc
భైంసాలో బీజేపీకి షాక్ .. ఎంఐఎం విజయం
Related Posts:
ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు మ… Read More
గెలుపోటముల్లో ముస్లింలే కీలకం.. దక్కుతున్నది అంతంతమాత్రం ప్రాధాన్యంఢిల్లీ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతం. ఎన్నో మతాలు, కులాలు కలిగిన దేశంలో ప్రతి ఒక్కరికీ సమ ప్రాధాన్యం ఉంది. పేరుకు మైనార్టీలు అయినా ముస్లిం జనాభా… Read More
కేసీఆర్ కు, జిల్లా ప్రజలకు ఎప్పటికి దూరం కాను..!: ఆత్మపరిశీలన చేసుకోవాలన్న జితేందర్రెడ్డి..మహబూబ్ నగర్/హైదరాబాద్ : తనకు ఎంపీ సీటు దక్కక పోవడం పై మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తనను సొంత తమ్ముడిగా చూసు… Read More
పోలీస్ నియామకాల్లో కేటుగాళ్ల లీలలుహైదరాబాద్ : పోలీసుల నియామక ప్రక్రియలో తప్పు దొర్లింది. కన్సల్టెన్సీ ఉద్యోగి కన్నింగ్ బుద్ధి.. అసలు అభ్యర్థుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది. ఫిజికల్ టెస్ట… Read More
వేడుకల కోసం వెళ్తుండగా విషాదం : ఇరాక్లో పడవ బోల్తా, 100 మంది మృతి ?బాగ్దాద్ : ఇరాక్లో పడవ బోల్తా విషాదం నింపింది. నిన్న మోసుల్లోని టిగ్రి నదిలో ఈ ఘటన జరిగింది. పడవ ప్రమాదంలో 100 మంది మృతిచెందారు. వీరిలో 19 మంది చిన్… Read More
0 comments:
Post a Comment