Saturday, January 5, 2019

ఏపిలో అస‌ద్ కార్యాచ‌ర‌ణ షురూ : జ‌గ‌న్ కు క‌లిసొచ్చేనా : చ‌ంద్ర‌బాబు రివ‌ర్స్ ప్లాన్‌..!

ఊహించిందే జ‌రుగుతోంది. చెప్పిందే చేస్తున్నారు. ఏపి రాజ‌కీయాల్లోకి ఎంఐఎం. ఏపిలోని ఎంఐఎం నేత‌ల‌కు అధినేత నుండి ఫోన్లు. కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సూచ‌న‌లు. త్వ‌ర‌లోనే ఏపి ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని వెల్ల‌డి. స‌భ‌లు..స‌మావే శాల‌కు సిద్దం కావాల‌ని ఆదేశం. జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తామ‌ని గ‌తంలో అస‌ద్ ప్ర‌క‌ట‌న‌. తాజాగా ఎంఐఎం ఎంట్రీతో ఏపిలోని మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎటువైపు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SDKHgu

Related Posts:

0 comments:

Post a Comment