Monday, November 9, 2020

బీజేపీ హిందువుల పార్టీనే -ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తాం -కేసీఆర్‌కు సమాధి: బండి సంజయ్ సంచలనం

 తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటోన్న బీజేపీ నేతలు.. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద, సంచలన కామెంట్లకు సైతం వెనుకాడటంలేదు. ఈ క్రమంలో తమ పార్టీ ఐడియాలజీ, విధానాలపైనా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ అనూహ్య వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pfn7ro

Related Posts:

0 comments:

Post a Comment