తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటోన్న బీజేపీ నేతలు.. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద, సంచలన కామెంట్లకు సైతం వెనుకాడటంలేదు. ఈ క్రమంలో తమ పార్టీ ఐడియాలజీ, విధానాలపైనా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ అనూహ్య వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pfn7ro
Monday, November 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment