శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఓ మేజర్ ర్యాంక్ సైనికాధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. థానమండి ప్రాంతంలో ఆర్ఆర్ క్యాంప్లో మేజర్ మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే ఈ విషయాన్ని సీనియర్ ఆర్మీ అధికారులు, పోలీసులకు తెలియజేశారు. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mXtIB
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ మేజర్ మృతి: తలలో బుల్లెట్ గాయాలు
Related Posts:
వయసు పందొమ్మిదే..! కాని శాడిజంలో మాత్రం 90 ఏళ్ల అనుభవం.. చెత్త యెదవ..!రంగారెడ్డి/హైదరాబాద్: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అలాగే వ్యక్తులకు ఉన్న అవలక్షణాలు కూడా అనేకం అని తెలుస్తోంది. సమాజంలో టీనేజ్ యువకు… Read More
నగ్న చిత్రాలు పంపు.. యువతికి ఫ్రెండ్ బెదిరింపు.. చివరకు..!హైదరాబాద్ : బాగా చదువుకుని కొడుకు ప్రయోజకుడు కావాలని ఆశించిన తల్లిదండ్రుల ఆశలపై ఓ యువకుడు నీళ్లు చల్లాడు. స్నేహం ముసుగులో ఓ యువతికి దగ్గరై.. పైశాచికం… Read More
జగన్ టీం మంత్రులకు ఏమైంది..!! సమస్యలకు కారణం వారే : తలలు పట్టుకుంటున్న సీనియర్లు..!!ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారిని ఏరి కోరి తెచ్చుకున్నారు. చాలామంది సీనియర్లను పక్కన పెట్టి మరీ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే..ఎవర… Read More
చీర కడుతూ.. చేయ్యి వేస్తూ అసభ్య ప్రవర్తన ... చివరికీ కటకటాల పాలు ....హైదరాబాద్ : అతను చేసేది వస్త్ర దుకాణంలో కొలువు. అదీ కూడా సేల్స్ సూపర్ వైజర్.. తమ షాపులోకి వచ్చిన కస్టమర్లకు మంచి చీరలు, డ్రెస్సులు చూపించి .. కొనిపించ… Read More
హై కోర్టులో కార్తీ చిదంబరంకు చుక్కెదురు, స్టే ఇవ్వలేం, సీబీఐలో తండ్రి చిదంబరం కేసు!చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాసు హైకోర్టులో ఎదుర… Read More
0 comments:
Post a Comment