ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను నవంబర్ 2 నుంచి నడుపుతున్నారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచినప్పటికీ పలు జిల్లాల్లో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్కూళ్లకు వస్తున్న విద్యార్ధులు, టీచర్లకు కూడా కరోనా పాటిజివ్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీరికి కరోనా సోకడానికి రవాణా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5A7kW
ఏపీలో స్కూలు బస్సులు, ఆటోలకు కొత్త నిబంధనలివే- పాటించకుంటే సీజ్ తప్పదు...
Related Posts:
వివేకాను క్రూరంగా హింసించి..హత్య : వెలుగు లోకి కీలక అంశాలు : తొలుత ప్రవేశించిన వారే..!వైయస్ వివేకానంద రెఢ్డిని అత్యంత క్రూరంగా హింసించి..హత్య చేసారు. వివేకా మృత దేహాన్ని తొలుత చూసిన ఆ ముగ్గురుని పోలీసులు ఆరెస్ట్ చేసారు. అయితే, బాత్ రూ… Read More
అక్కడ ఇంతవరకు మహిళలు పోటీచేయలేదు..! ఈసారి మాత్రం ఎన్నికలకు సైఐజ్వాల్ : ఈసారి మిజోరం లోక్సభ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిజోరం పార్లమెంటరీ స్థానంలో ఎన్నడూలేని విధంగా తొలిసారి మహిళ ఎన్నికల బరిలోకి దిగడ… Read More
నేడే కీలక తీర్పు : ఏబి వెంకటేశ్వర రావు బదిలీ వ్యవహారం : ఇసి..ఏపి కి ప్రతిష్ఠాత్మకం...!ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్ప… Read More
వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారటకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంత రావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద వల్లమాలిన అభిమానం పుట్టుకొచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీల… Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జీవితంలో అసలు నిజాలు బయటపెడుతుందా? మీ కామెంట్ చెప్పండితెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాలు ప్రేక్షకుల … Read More
0 comments:
Post a Comment