Monday, November 9, 2020

ఏపీలో స్కూలు బస్సులు, ఆటోలకు కొత్త నిబంధనలివే- పాటించకుంటే సీజ్‌ తప్పదు...

ఏపీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లను నవంబర్‌ 2 నుంచి నడుపుతున్నారు. అయితే కరోనా తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచినప్పటికీ పలు జిల్లాల్లో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్కూళ్లకు వస్తున్న విద్యార్ధులు, టీచర్లకు కూడా కరోనా పాటిజివ్‌ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వీరికి కరోనా సోకడానికి రవాణా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5A7kW

Related Posts:

0 comments:

Post a Comment