ఆగ్రా : దేశానికి కాపలాదారుగా ఉన్న తనను చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. తనకు అధికారం లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో గంగాజల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RL8RJ2
చౌకీదారంటే భయపడుతున్నారు.. అందుకే నన్ను..! మోడీ సెటైర్లు
Related Posts:
తూ.గో లో టీడీపీకి కీలక నేత గుడ్ బై : వరుపుల రాజా రాజీనామా : జగన్ పై ప్రశంసలు..!!తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు. వెల్లడించారు. టీడీపీలో ఒక… Read More
వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొద్దిరోజుల కిందటే నకిలీ రైతు శే… Read More
యువతిపై పిడిగుద్దులు.. ఇదెక్కడి అరాచకంరా నాయనా..! (వీడియో)గుర్గావ్ : టోల్ గేట్ల దగ్గర కొందరు రెచ్చిపోతున్నారు. టోల్ ఛార్జీలు అడిగిన పాపానికి సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల మహిళా సిబ్బంది అని … Read More
వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)గాంధీనగర్ : సింహం.. మృగరాజు.. జంతువులకు రారాజుగా ఉంటుంది. సింహం అంటే ఆ ఠీవి, రాజసమే వేరు. ఇక వేటాడే సింహం గడ్డి తినదు అంటారు. అదీ నిజం కూడా .. అడవీ… Read More
మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు..!! ఈటల సంచలన వ్యాఖ్యలువైద్యశాఖ మంత్రి ఈటల రాజెందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన మంత్రిపదవి ఎవరి బిక్ష కాదని అన్నారు. బీసీ కోటాలో ఎప్పుడు మంత్రి పదవి ఆశించలేదని చెప్ప… Read More
0 comments:
Post a Comment