విడమలూరు : పైప్లైన్ కోసం తవ్విన కందకం చిన్నారి ఊపిరి తీసింది. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. నెల్లూరు జిల్లా విడమలూరు కందకంలో పడి సుష్మిత విగతజీవిగా మారడంతో ఆ కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IIvTeh
మరో చిన్నారిని మింగిన బోరుబావి..కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యం
Related Posts:
ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... మరిన్ని కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో పలు నగరాలు, పట్టణాలకు బస్సు సర్వీసులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుం… Read More
గాఢాంధకారంలో శ్వేతసౌధం: వైట్హౌస్లో లైట్లు ఆర్పివేత: అత్యంత అరుదుగా: దేనికి సంకేతం?వాషింగ్టన్: అమెరికాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ చీకట్లు కమ్ముకున్నాయి. గాఢాంధకారంలోకి వెళ్లింది. వైట్హౌస్… Read More
2 రోజుల్లో 1.10 లక్షల లడ్డూల విక్రయం, శ్రీవారి ప్రసాదం కోసం క్యూ లైన్లో జనం బారులు...తిరుపతి లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఏ లడ్డూకి లేని టేస్ట్ లడ్డూ సొంతం. తిరుపతి లడ్డూ పేరు చెబితనే నోటిలో ఊరిలు వస్తుంటాయి. ఆ మధురమైన స్వామివారి ప్రసాదాన… Read More
C-Voter Survey:బెస్ట్ సీఎంగా జగన్ ర్యాంక్ ఇదే... కేసీఆర్కు దక్కని పాపులారిటీ, మోడీపై ఇలా..!న్యూఢిల్లీ: కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొన… Read More
మన రక్తం చల్లబడిపోయింది .. తిరిగి వేడెక్కాలంటే ఆ పని చెయ్యాలి :నాగబాబుజనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ని… Read More
0 comments:
Post a Comment