Saturday, January 26, 2019

రిపబ్లిక్ టీవీ ప్రీపోల్ సర్వే, కేటీఆర్ స్పందన: 'వెనక్కితిరిగి' చూసుకోవాలని నెటిజన్ల కౌంటర్

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు లోకసభ స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 17 సీట్లు గెలుచుకుంటుందని, మజ్లిస్ 1 స్థానం గెలుచుకుంటుందని రిపబ్లిక్ టీవీ - సీ ఓటరు ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. టీఆర్ఎస్ పార్టీకి 42.1 శాతం, మజ్లిస్ పార్టీకి 7.7 శాతం, ఇతరులకు 8.2 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RRX1xe

Related Posts:

0 comments:

Post a Comment