న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలకు ఆయన 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. మహిళలు, రైతులు సాధికారత సాధిస్తున్నారని చెప్పారు. డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరెంతో ముఖ్యమని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RRTVJS
వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటేయాలి, ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి గణతంత్రదినోత్సవ సందేశం
Related Posts:
5జీ నెట్వర్క్ కారణంగా తుపాన్ల సమాచారం అందకపోయే ప్రమాదం ఉందాఉపగ్రహాల నుంచి వచ్చే వాతావరణ సూచనలకు అమెరికాలో 5జీ మొబైల్ డాటా నెట్వర్క్ ఆటంకాలు కలిగించే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 5జీ… Read More
ముంగర్లో చల్లారని హింస: ఎస్పీని విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘంముంగర్లో మరోసారి హింస చెలరేగింది. బసుదేవ్పూర్ పోలీసు పోస్టుకు కొందరు నిప్పంటించింది. ఎస్పీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. ముంగర్లో ఉద్రిక్త పరిస్థిత… Read More
మళ్లీ ఉలిక్కిపడ్డ ఫ్రాన్స్: మహిళ తల నరికిన దుండగుడు, మరో ఇద్దరి హత్య.. ఉగ్రవాదుల చర్యేనా..!ఫ్రాన్స్ : కొద్ది రోజుల క్రిత్రం ఫ్రాన్స్లో ఓ స్కూలు టీచర్ తలను నరికిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో దా… Read More
గాలిలో చాపర్: 40 నిమిషాల తర్వాత తిరిగి పాట్నాకే.. మనోజ్ తివారీ సహా క్యాంపెయినర్స్.బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆయా పార్టీల కోసం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఎంపీ మనోజ్ తివారీ రంగంలోకి ద… Read More
బీహార్ ఎన్నికల సిత్రాలు- లాక్డౌన్ పొడిగింపుపై కులమతాల వారీగా ఓటర్ల చీలికబీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తొలి దశ పోలింగ్ ముగిసినప్పటికీ రెండోదశ, మూడో దశ పోలింగ్ కోసం వివిధ పార్టీలు, కూటములు హోరాహోరీ … Read More
0 comments:
Post a Comment