వాయనాడు: కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. తాను గెలిచిన వాయనాడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా వాయనాడ్లో రోడ్ షో నిర్వహించారు. వాయనాడులో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్షో సందర్భంగా ఆయన ప్రధాని మోడీ మరోసారి అటాక్ చేశారు. జాతీయ స్థాయిలో తాము ఒక విషంతో పోరాడుతున్నామని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31k7mU3
వాయనాడులో రాహుల్: విషం చిమ్ముతున్న ప్రధానిపై పోరాటం చేస్తున్నా
Related Posts:
బీజేపీలోకి పందెంకోడి ?, క్వీన్ కంగనా ఎఫెక్ట్, ఫ్యాన్స్ ఫైర్, క్లారిటీ ఇచ్చిన హీరో, ఆంధ్రా, తెలంగాణచెన్నై/ ముంబాయి/ న్యూఢిల్లీ: మాస్ హీరో, బహుబాష నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికై సత్తాచాటుకున్న‘పందెంకోడి' విశాల్ బీజేపీలో చేరుతున్నారని… Read More
రుచి,ఆకలి లేకపోవటం,డయేరియాతోనే అధికంగా కరోనా ... గూగుల్ ట్రెండ్స్ తో గుర్తించిన మసాచుసెట్స్ అధ్యయనంకరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణకోశానికి… Read More
టిక్ టాక్ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్ బదులు ఒరాకిల్కు మొగ్గు- ట్రంప్ పంతం నెగ్గిందిలా..అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా తమ దేశంలోని టిక్టాక్ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యం… Read More
తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కారణం ఏమిటంటే? డిశ్చార్జీల్లో పెరుగుదలహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు వెయ్యి వరకు తగ్గాయి. ఈ మధ్యకాలంలో నమోదవుతోన్న కేసులతో ప… Read More
ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: మాజీ జేఎన్యూ నేత ఉమర్ ఖలీద్ అరెస్ట్,..ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధిచి జేఎన్యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఉ… Read More
0 comments:
Post a Comment