వాయనాడు: కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. తాను గెలిచిన వాయనాడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా వాయనాడ్లో రోడ్ షో నిర్వహించారు. వాయనాడులో తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రోడ్షో సందర్భంగా ఆయన ప్రధాని మోడీ మరోసారి అటాక్ చేశారు. జాతీయ స్థాయిలో తాము ఒక విషంతో పోరాడుతున్నామని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/31k7mU3
Saturday, June 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment