Saturday, June 8, 2019

ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలనే కేసీఆర్ ఆలోచన సరికాదు... ప్రజలే బుద్ధి చెప్తారు .. వీహెచ్ ధ్వజం

తెలంగాణా రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం చేసింది. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మరోమారు విరుచుకుపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పలు రూపాల్లో తమ నిరసన తెలియజేస్తుంది. సుప్రీం కోర్టులో తేల్చుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MzNfOo

Related Posts:

0 comments:

Post a Comment