విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారం వివాదస్పదమైంది. అధికారులతో పేచీ.. ఉచ్చులా తయారయింది. విజయవాడ సబ్ కలెక్టర్ తో జరిగిన వాగ్వాదం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FvARJU
ఎన్నికల టైమ్లో భూవివాదాలు, అధికారులతో గొడవలా?.. టీడీపీ ఎమ్మెల్యేపై బాబు ఆగ్రహం..!
Related Posts:
తిరుమల శ్రీవారి సన్నిధిలో నిమ్మగడ్డ కుటుంబం -రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు మినహా ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్న దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు… Read More
ఈ రోజు ఏ భారతీయుడూ మర్చిపోలేడు: పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, వీరజవాన్లకు నివాళిన్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిని ఏ భారతీయుడూ మర్చిపోలేడని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పుల్వామాలో జరిగి… Read More
వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనంతెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం అవు… Read More
హైదరాబాద్కు అరకు ప్రమాద మృతదేహాలు: విషాదంలో షేక్పేట, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం!హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుముకు మలుపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్లోని షేక్పేటకు ఆదివారం తీస… Read More
హైదరాబాద్ యూటీ దుమారం: అసద్పై కిషన్ రెడ్డి ఫైర్, బుద్ది ఉందా అంటూ రాజాసింగ్..హైదరాబాద్ను యూటీ చేయబోతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తేనేతుట్టెను కదిపారు. దీనిపై బీజేపీ నేతలు అదేస్థాయిలో స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ… Read More
0 comments:
Post a Comment