విజయవాడ : కృష్ణా జిల్లాలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహారం వివాదస్పదమైంది. అధికారులతో పేచీ.. ఉచ్చులా తయారయింది. విజయవాడ సబ్ కలెక్టర్ తో జరిగిన వాగ్వాదం ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FvARJU
ఎన్నికల టైమ్లో భూవివాదాలు, అధికారులతో గొడవలా?.. టీడీపీ ఎమ్మెల్యేపై బాబు ఆగ్రహం..!
Related Posts:
అసెంబ్లీ ఉప ఎన్నికలు, సమస్తిపూర్ లోక్సభ బై పోల్కు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేకాంగ్రెస్ పార్టీ కూడా తమ క్యాండెట్లను ప్రకటించింది. బీజేపీ 32 స్థానాలకు ఉప ఎన్నిక అభ్యర్థులను ప్రకటించిన కొద్దిసేపటికే బీహర్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ… Read More
కశ్మీర్లో పోల్: ఐదు రోజుల్లో జిల్లా పంచాయతీ, తహసిల్ పోరు, అమిత్ షా ప్రకటనఆర్టికల్ 370 రద్దుచేసి, జమ్ముకశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేసిన తర్వాత కశ్మీర్ గుంభనంగా ఉన్నాయి. భద్రతా బలగాల జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రా… Read More
బారులో మందేస్తూ.. డ్యాన్సర్తో చిందులేస్తూ.. ఎమ్మెల్యే ఆగమాగం..!ముంబై : ప్రజా ప్రతినిధిగా హుందాగా ప్రవర్తించాల్సిన ఓ లీడర్ దారి తప్పాడు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి అవాక్కయ్యేలా చేశాడు. పీకల దాకా తాగి తాన… Read More
హుజుర్నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్కు బుద్ధి చెప్పండి.. పొన్నం, కోమటిరెడ్డి పిలుపుహైదరాబాద్ : హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రస్తుత … Read More
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్న సిపిఐ...హుజుర్నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ కలిసివచ్చే భాగస్వామ్య పక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల మద్దతు కోసం … Read More
0 comments:
Post a Comment