Sunday, February 14, 2021

హైదరాబాద్‌కు అరకు ప్రమాద మృతదేహాలు: విషాదంలో షేక్‌పేట, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం!

హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలోని డుముకు మలుపు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను హైదరాబాద్‌లోని షేక్‌పేటకు ఆదివారం తీసుకొచ్చారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన సత్యనారాయణ(62), సరిత(40), లత(40), 8 నెలల చిన్నారి శ్రీనిత్య మృతదేహాలతోపాటు 16 మంది క్షతగాత్రులను హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZhVfXy

Related Posts:

0 comments:

Post a Comment