బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి సోమవారం కొట్టి పారేశారు. తమ పార్టీ నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఎవరూ వెళ్లరని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీజేపీలో చేరరని చెప్పారు. ఆపరేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TO4r19
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment