అమరావతి: మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా (బీజేపీ) నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ప్రచారం గత కొన్నాళ్లుగా సాగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే అంశాలు వెలుగు చూస్తున్నాయి. పురంధేశ్వరి పార్టీ మారినా, మారకపోయినా ఆమె తనయుడు దగ్గుబాటి హితేష్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి గుంటూరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FrHQUS
వైసీపీ ఫ్లెక్సీలో పురంధేశ్వరి ఫ్యామిలీ, పక్కపక్కనే ఫోటోలు: చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి
Related Posts:
కోజికోడ్ విమాన ప్రమాదం .. మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్ కు రెస్క్యూ టీంకోజికోడ్ విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసి, విమాన ప్రమాద ఘటనలో మృతి… Read More
మరో 15 రోజులు ఉండి ఉంటే... ఆ అదృష్టానికి నోచుకోకుండానే... కంటతడి పెట్టించేలా కోపైలట్ విషాదం...కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో ఒకరైన కోపైలట్ అఖిలేష్ కుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. … Read More
చిరంజీవి రాకను స్వాగతిస్తాం- చంద్రబాబుది డబుల్ గేమ్- బీజేపీ నేత విష్ణు కీలక వ్యాఖ్యలు..ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా ప… Read More
లైంగిక వేధింపులు... లొంగట్లేదని ఉద్యోగం నుంచి తొలగింపు... విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్పై కేసు...విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) సూపరింటెండ్ అధికారి నాంచారయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం(అగస్టు 8) దిశా … Read More
భద్రాద్రి రామయ్య ఆలయ పూజారికి కరోనా.. మొన్న అయోధ్య పూజారికి కూడా..కరోనా ఎవరినీ వదలడం లేదు. స్వామివార్లను పూజించే అయ్యవార్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవలే అయోధ్య భూమి పూజ చేసే పూజారికి కరోనా వచ్చింది. శిష్యుడు ప్రద… Read More
0 comments:
Post a Comment