Friday, January 4, 2019

దుక్క‌లా ఉండి పెన్ష‌న్ కావాలా : భ‌ర్త పోయాడా అంటే చెప్ప‌రు : మ‌హిళ‌ల పై అయ్య‌న్న ఆక్రోశం..!

ఆయ‌న ఓ మంత్రి. టిడిపి అవిర్భావం నుండి రాజ‌కీయాల్లో ఉన్న సీనియ‌ర్‌. ప్ర‌జ‌ల కోసమ‌ని చెబుతూ ఏపి ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో అస‌భ్యంగా మాట్లాడారు. మ‌హిళ‌ల పై రాజ‌కీయాల్లో ఉన్న వారే కాదు..ఎవ‌రూ మాట్లాడ‌ని విధంగా..ప్ర‌జ‌లు - అధికారుల స‌మ‌క్షంలో మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచే వ్యాఖ్య‌లు చేసారు.. మంత్రి అయ్య‌న్న పాత్రుడు మ‌హిళ‌ల పై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BYyJah

Related Posts:

0 comments:

Post a Comment