కరోనాపై పోరుకు సంబంధించి నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని కీలక సమయంలో బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. ప్రధానివి ఖాళీ ప్రకటనలు ( empty talks) గా కాంగ్రెస్ అభివర్ణించింది. వీటితో దేశానికి ఒరిగేదేమీ లేదని తెలిపింది. ప్రధాని తన ప్రసంగంలో ఆసుపత్రులలో పడకలు పెంచడం, ఆక్సిజన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3av7mGK
Empty Talks- మోడీ సందేశంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే
Related Posts:
పాక్ ఉగ్రవాదులు అంతం అయితే సంబరాలా ? సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు, రెండు వర్గాలో చిచ్చు !బెంగళూరు: పాకిస్తాన్ మీద భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్- 2 దాడుల అనంతరం భారతదేశంలో జరుగుతున్న విజయోత్సవాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ… Read More
టీడిపి కి తలనొప్పిగా మారిన వర్గ పోరు..! తమ్ముళ్ల తీరు పట్ల చంద్రబాబు అసహనం..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి టీడిపిలో వర్గపోరు తారా స్థాయిలో నడుస్తోంది. పేరుకు అందరూ ఒకే పార్టీ లో పని చేస్తున్నా విభేదాలు మాత్రం ఆకాశాన్నంటుతున్నా… Read More
ఎఫ్ 16 వాడలేమని పాకిస్థాన్ ఎందుకు చెప్పిందంటే ? అమెరికా ఆగ్రహానికి గురికాకుడదనే ..?న్యూఢిల్లీ : భారత సైనిక స్థావరాలపై దాడికి తెగబడింది పాకిస్థాన్. నిలువరించింది వింగ్ కమాండర్ అభినందన్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇందుకోసం పాకిస్థ… Read More
వపన్ కు ఇరకాటం : ఖండించినా..ఆగని ప్రచారం: నష్టం తప్పదా..!సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ యుద్దం గురించి చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లార లేదు. తాను చేసిన వ్యాఖ్… Read More
అభినందన్కు పాక్ కేటాయించిన నెంబరు ఇదే.. ఈ వస్తువులతోనే భారత్కు వింగ్ కమాండర్పాకిస్తాన్కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. భారత్తో తాము శ… Read More
0 comments:
Post a Comment