Tuesday, April 20, 2021

కరోనా పేషెంట్ల కోసం టీటీడీ సంచలన నిర్ణయం: అవన్నీ కోవిడ్ కేర్ సెంటర్లుగా

తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. ఇదివరకట్లా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దీన్ని అధిగమించడానికి జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంటోంది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ ఐఎఎస్ అధికారి, ఇదివరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBcmf9

0 comments:

Post a Comment