తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత మళ్లీ మొదటికొచ్చింది. ఇదివరకట్లా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు చోట్ల ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత నెలకొంది. దీన్ని అధిగమించడానికి జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలను తీసుకుంటోంది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు సీనియర్ ఐఎఎస్ అధికారి, ఇదివరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBcmf9
కరోనా పేషెంట్ల కోసం టీటీడీ సంచలన నిర్ణయం: అవన్నీ కోవిడ్ కేర్ సెంటర్లుగా
Related Posts:
రాజస్ధాన్ లో వేగంగా పరిణామాలు- ఎల్లుండి కేబినెట్ విస్తరణ, ఆ లోపే బలపరీక్ష ?రాజస్ధాన్ లో అసంతృప్త యువనేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో మారిన రాజకీయ పరిణామాలను సాధ్యమైనంత త్వరగా తమ చేతుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భ… Read More
Bengaluru Lock Down: ప్రభుత్వ నిర్ణయంపై FKCCI మండిపాటు, 20 శాతం కంపెనీలు క్లోజ్..కరోనా వైరస్ కేసులు పెరగడంతో బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో వారం రోజులు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో లాక్ డౌన్ ప్… Read More
సచిన్ సత్తా తెలుసా ? బిడ్డా ద్వారం తెరిచియే ఉన్నది, బీజేపీ బంపర్ ఆఫర్, సచిన్ స్వీట్ 16, సీఎం !జైపూర్/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు … Read More
చరిత్ర: పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు..నేలమాళిగల్లో ఉన్న నిధులేంటి..?కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం వివాదంకు సుప్రీం కోర్టు ఎట్టకేలకు తెరదించింది. ఈ ఆలయంపై హక్కులు ఎవరు కలిగి ఉంటారో అన్నదానిపై ద… Read More
6 నెలలుగా సచిన్ కుట్రలు.. ఆటోపైలట్ మోడ్లో రాజస్థాన్.. 16న కేబినెట్ రీ-షఫుల్.. సీఎం సంచలనాలు..రాజస్థాన్ కాంగ్రెస్లో తలెత్తిన ముసలం చివరికి కీలక నేత సచిన్ పైలట్ ఉద్వాసనకు దారితీసింది. పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ చేయనప్పటికీ.. ఆయన నిర్వహిస… Read More
0 comments:
Post a Comment