మహారాష్ట్రలో కరోనా విలయం కొనసాగుతోంది. కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. 144 సెక్షన్ విధించినా మహారాష్ట్రలో ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయం లేక సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని మహారాష్ట్ర సర్కార్ సమాయత్తమవుతోంది. నేడు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించనున్న సీఎం ఉద్ధవ్ థాక్రే కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మహారాష్ట్ర కేబినెట్ పూర్తిస్థాయిలో లాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n62z3D
Tuesday, April 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment