తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం రేపుతున్న కరోనా వైరస్పై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సినీ కార్మికులతోపాటు జర్నలిస్టులకు సైతం వ్యాక్సిన్లు వేయించేందుకు ముందుకొచ్చారు. ఈ వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామని తాజాగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. దీంతో చిరంజీవి వ్యాక్సిన్ సాయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్వంలో నడుస్తున్న కరోనా క్రైసిస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gqWehX
Tuesday, April 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment