ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాల వారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం తీసుకువచ్చి రెండ్రోజులు గడవక ముందే సిక్కిం ప్రభుత్వం ఇంటికో ఉద్యోగాన్ని ప్రకటించింది. కేంద్రం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపగా రామ్నాథ్ కోవింద్ బిల్లుపై సంతకం చేసి తన ఆమోదాన్ని తెలిపారు. దీంతో రిజర్వేషన్ అంశాన్ని త్రీవంగా పరిగణిస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TO4mun
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు...తెలుగు రాష్ట్రాల్లో కాదు
Related Posts:
రక్తమోడుతున్న చెయ్యితో బారికేడ్ల పైకి ఎక్కిన జామియా విద్యార్థి..ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల… Read More
స్పాట్లో ఉండి ఉంటే.. నిందితుడిని కాల్చిపారేసేవాడిని : జామియా ఘటనపై మాజీ డీజీపీఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కాల్పులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ తీవ్ర స్థ… Read More
జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత… Read More
క్యాపిటల్ వార్ ... ఒకవైపు అమరావతి కోసం ఆందోళన .. మరోవైపు మూడు రాజధానులపై వైసీపీ సంతకాల సేకరణఏపీలో రాజధాని రగడ నేటికీ రసవత్తరంగా సాగుతుంది . రాజధాని అమరావతి కోసం ఒకపక్క అమరావతి రైతులు పోరాటం సాగిస్తుంటే, మరోపక్క మూడు రాజధానుల కోసం వైసీపీ కూడా … Read More
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై.. పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు.. టీడీపీలో చేరిక?అమరావతి రైతుల నిరసనలు, మూడు రాజధానుల వ్యవహారం, మండలి రద్దు తదితర అంశాలతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ … Read More
0 comments:
Post a Comment