ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శైలజానాథ్ సీఎం జగన్ బీజేపీకి అనుకూలంగా నాడు పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లుకు ఓటేసి ప్రస్తుతం ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OcyPBX
Thursday, January 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment