ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శైలజానాథ్ సీఎం జగన్ బీజేపీకి అనుకూలంగా నాడు పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లుకు ఓటేసి ప్రస్తుతం ఇక్కడ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OcyPBX
జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్
Related Posts:
వీడియో వైరల్: హవ్వా.. ఒక మంత్రి చేయాల్సిన పనేనా ఇది..గిరిజన బాలుడితో..!నీలగిరి: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి గిరిజన బాలుడితో అసహ్యమైన పని చేయించిన తమిళనాడు మంత్రి దిండిగల్ శ్రీనివాసన్పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తు… Read More
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది, అత్త కూతురు కిడ్నాప్, కారులో కల్యాణం, రివర్స్, జైల్లో బావ, అయ్యో పాపం !బెంగళూరు: నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను కాదని వేరే అమ్మాయితో జీవితం పంచుకోలేనని ఓ బావ మరదలికి చెప్పాడు. నిన్ను ప్రేమించను… Read More
హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు.. సైకో మర్రి శ్రీనివాస్రెడ్డికి ఉరి శిక్షహాజీపూర్ వరస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ పోక్సో (Pocso) కోర్టు ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై లైంగికదాడి చేసి, హతమార్చి… Read More
Chilkur Balaji: మందే లేని మహమ్మారి: చిల్కూర్ బాలాజీ ఆలయంలో..!హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్. ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టిన మహమ్మారి. అగ్ర దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి ఈ వైరస్ పేరు వింటే. ఈ వైరస్ పుట్… Read More
వైసీపీలో మళ్లీ కృష్ణంరాజు కలకలం.. ప్రధానికి ఆ విషయం చెప్పానన్న ఎంపీఏపీలో ఒకవైపు టీడీపీని దెబ్బతీస్తూ మరోవైపు వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బలపడాలనుకుంటోన్న బీజేపీ ఆపరేషన్ కమల్ లో భాగంగా కొంత మంది వైసీపీ నేతలను ఆకర్షిం… Read More
0 comments:
Post a Comment