అమరావతి రైతుల నిరసనలు, మూడు రాజధానుల వ్యవహారం, మండలి రద్దు తదితర అంశాలతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట్ వాసగిరి లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మినారాయణ గురువారం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత నంబర్ 3గా కొనసాగుతోన్న ఆయన..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vsbgP0
Thursday, January 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment