అమరావతి రైతుల నిరసనలు, మూడు రాజధానుల వ్యవహారం, మండలి రద్దు తదితర అంశాలతో అట్టుడుకుతోన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట్ వాసగిరి లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మినారాయణ గురువారం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తర్వాత నంబర్ 3గా కొనసాగుతోన్న ఆయన..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vsbgP0
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై.. పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు.. టీడీపీలో చేరిక?
Related Posts:
పాపం పసివాడు... నాన్న జైల్లో,అమ్మ వదిలేసింది.. ఒంటరిగా ఫుట్పాత్పై...నాన్న జైలుకెళ్లాడు... అమ్మ వదిలేసింది... 9 ఏళ్ల వయసులో ఆ పసివాడు ఒంటరిగా రోడ్డున పడ్డాడు... టీ స్టాల్స్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. రాత్రిపూట… Read More
Illegal affair: ఆర్మీలో మొగుడు, పోలీసు పెళ్లాం జల్సా, అన్నయ్య అంటూనే అన్నీ, హోమ్ మంత్రి ఎంట్రీతో !బెంగళూరు/ కొడుగు/ మడికేరి: జమ్మూ కాశ్మీర్ లో నేను ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే సొంత ఊరిలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం సాగిస్తుంద… Read More
ఆస్తి కోసం .. తల్లికే తలకొరివి పెట్టనన్న కొడుకు , మరో ఘటనలో తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులుఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు.తనకు ఆస్తి ఇస్తే తప్ప తల… Read More
21 ఏళ్లకే వార్డ్ మెంబర్గా: కేరళ స్థానిక ఎన్నికల్లో బీబీఏ స్టూడెంట్ ఘన విజయంతిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన… Read More
బిడెన్ మంత్రివర్గంలోకి గే: పీట్ బుట్టిగీగ్కు చోటు.. ఇతరులు కూడా..అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ క్రమంగా తన బృందాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. తన మంత్రివర్గంలో కీలకమైన విభాగాలను సన్నిహితులను ప్రకటిస్తున్నారు.… Read More
0 comments:
Post a Comment