Wednesday, January 16, 2019

వైసిపి-టిఆర్‌య‌స్ చ‌ర్చ‌లు : ప‌వ‌న్ నూ క‌లుస్తారా: ఫెడ‌ర‌ల్ ఫ్రంటా- ఏపి పైనా : జ‌గ‌న్ ష‌ర‌తు.!

వైసిపి-టిఆర్‌య‌స్ మ‌ధ్య చ‌ర్చ‌ల ప‌ర్వం మొద‌లవుతోంది. ఇప్ప‌టికే ఏపిలో టిఆర్‌య‌స్‌- జ‌గ‌న్ ఒక్క‌టే అనే విధంగా టిడిపి -జ‌న‌సేన లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఏపికి కేసీఆర్ ఆన్యాయం చేస్తున్నార‌ని..ఆయ‌న‌తో జ‌గ‌న్ దోస్తి క‌డుతు న్నార‌ని ముఖ్య‌మంత్రి ఆరోపిస్తున్నారు. తెలంగాణ లో కాలు పెట్ట‌వ‌ద‌న్న నేత‌లే నేడు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా ముఖ్య‌మం త్రి పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FwcXi6

Related Posts:

0 comments:

Post a Comment