లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు పంగనామం పెట్టి పత్తాలేకుండా పోయిన డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాదాపు రూ.13వేల కోట్లకుపైగా రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్.. చట్టానికి చిక్కకుండా తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేశాడు. ఇందులో భాగంగా తొలుత ఆస్ట్రేలియాకు 1750కిలోమీటర్ల దూరంలో ఉన్న వనౌతు ద్వీప దేశపు పౌరసత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FubKqG
Friday, March 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment