హైదరాబాద్ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగా జరగనున్న పంచాయతీ స్థానాలకు 29,964 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు వివాదస్పదంగా భావించిన పంచాయతీల్లోని దాదాపు 6 వందలకు పైగా పోలింగ్ సెంటర్లలో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ug9urk
తెలంగాణ పంచాయతీ పోరు.. రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠ
Related Posts:
గురువు అద్వానీకే పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ, నాకు ఓటమి భయమా?: చంద్రబాబుగుంటూరు: ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు, ఇలాంటి వాటిల్లో తన కంటే ఆయన సీనియర్ అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం నారా… Read More
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధా… Read More
మోడీ టూర్, వైసీపీ-టీడీపీ మధ్య పోస్టర్ చిచ్చు: పచ్చ పగోడీగాళ్లారా.. దమ్ముంటేరండి.. కొడాలి నానివిజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాదు, వైయస్సార్ కాంగ్రెస్ - టీడీపీ మధ్య కూడా వాగ్వాదానికి దార… Read More
నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది: సోషల్ మీడియాలో రాబర్డ్ వాద్రాన్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించారు. దీనిపై ఆదివారం… Read More
పెరిగిన జన్ ధన్ ఖాతాలు.. 90వేల కోట్ల డిపాజిట్లు..!ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 2014 ఆగస్టు 28న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలు… Read More
0 comments:
Post a Comment