Thursday, January 9, 2020

మరో 4 రోజులు గడిస్తే మేజర్.. ఇంతలో ఒకరి చావుకు కారణమయ్యాడు.. అయినా శిక్ష లేదు

ఢిల్లీలో 2016లో ఓ టీనేజర్ అతివేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు. అయితే అప్పటికి ఆ టీనేజర్ వయసు 17 ఏళ్లు మాత్రమే. మరో నాలుగు రోజులు గడిస్తే అతనికి 18 ఏళ్లు నిండేవి. తన తండ్రికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ కారుతో రోడ్డు పైకి వచ్చి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. అప్పటికి నిందితుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39NQrgR

Related Posts:

0 comments:

Post a Comment