బెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటావా అంటూ ఫైరయ్యారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dyphwe
నన్నే ఆపుతావా? బ్లడీ రాస్కెల్..! మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి కోపం
Related Posts:
మైండ్ గేమ్, ఆ కుటుంబాలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: జనసైనికులకు పవన్ కళ్యాణ్విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. విదేశాల నుంచి వచ్చాక గత నాలుగు రోజులుగా ఆయన వరుసగా పార్టీ నేతలతో భేట… Read More
ట్రక్కు చేసింది జిమ్మిక్కు..! అందుకే ఉత్తమ్ గెలిచాడంటున్న కేటీఆర్..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతల పై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ తారక రామారావు. గెలిచిన అభ్యర్థుల విజయం కూడా నిఖార్సై… Read More
పెంపుడు కొడుకుతో స్కూల్ టీచర్ సెక్స్: ఆ తర్వాత ఏం జరిగిందంటే?కరోలినా: నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్లేలో ఉంటున్న ఓ మిడిల్ స్కూల్ టీచర్ను పోలీసులు అరెస్టు చేశారు. పదిహేనేళ్ల పెంపుడు కొడుకుతో శృంగారంలో పాల్గొన్… Read More
ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు, వారి డ్యూటీ అది కాదు: ఏపి ప్రభుత్వ అభ్యంతరం దేనికంటే..!జగన్ పై దాడి కేసులో మరో కొత్త ట్విస్ట్. జగన్ పై దాడి కేసు విచారణను ఇప్పటికే ఏపి ప్రభుత్వం పూర్తి చేసింది. అసలు ఎన్ఐఏ కు ఇటువంటి కేసులు అప్ప… Read More
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ డేట్ ఫిక్స్..! అదే ముహూర్తానికి మంత్రులుగా ప్రమాణం..!!తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై నెలకొన్న ఉత్కంఠ మరో రెండు వారాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండగ వెళ్లిన ఒకటి రెండు రోజులు త… Read More
0 comments:
Post a Comment