Saturday, January 19, 2019

పెళ్లి కూతురుపై కాల్పులు..చికిత్స అనంతరం వేడుకల్లో పాల్గొన్న వధువు

ఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పూజా అనే 19 ఏళ్ల యువతి వివాహంలో ఈ ఘటన జరిగింది. వివాహవేడుకల్లో భాగంగా గాల్లోకి ఓ వ్యక్తి కాల్పులు జరపగా అది కాస్త పూజా కాలుకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు నాలుగు గంటల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RP0igj

Related Posts:

0 comments:

Post a Comment