ఏలూరు: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దీనికోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. రాజమహేంద్రవరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KeOwHm
భీమవరానికి పవన్ కల్యాణ్: ఓటమి తరువాత తొలిసారిగా
Related Posts:
నగర కీర్తనలో భారీ పేలుడు: 14 మంది దుర్మరణం: భయానకంగా సంఘటనా స్థలం.. !చండీగఢ్: పంజాబ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సంభవించిన పేలుడులో 14 మంది వరకు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. వా… Read More
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్, విజయవాడలో ఎంత? ఎందుకు తగ్గాయంటే?హైదరాబాద్: వాహనదారులకు తీపి కబురు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా మూడోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి… Read More
ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులుఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్న… Read More
మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమేన్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కు… Read More
తలపై జుట్టులేదు.. తలలో మెదడు లేదు: మిథున్ రెడ్డి వర్సెస్ గల్లాజయదేవ్, హీటెక్కిన ట్విటర్ వార్లోక్సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. అక్కడి నుంచి ఆ యుద్ధం ట్విటర్పై సాగింది. ఈ వార్ ఎంతవరకు పోయిందంటే ఆ ఇద్దరు ఎంపీలు ట్విటర్ వ… Read More
0 comments:
Post a Comment