ఏపికి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేఎల్పీలో విలీనం చేయడంపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన వెంకయ్య నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన స్పికర్ రాజ్యసభలో పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడం ఆయన స్థాయిలో సమంజం కాదని అన్నారు. అదే స్థానంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OH5Vwy
వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాం
Related Posts:
చరిత్రలో తొలిసారి: పొత్తు లేకుండా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ: ఘోర పరాజయంఅమరావతి: తోడు లేనిదే పోటీ చేయదు అనే అపవాదు తెలుగుదేశం పార్టీపై ఉంది. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న ప్రతిసారీ తెలుగుదేశం ఏదో ఒక జాతీయ పార్టీపై… Read More
ఢిల్లీకి జగన్ : ప్రధానితో ఏం చెప్పబోతున్నారు : ఇద్దరి లక్ష్యం నెరవేరింది..వాట్ నెక్ట్స్...!ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున రెండో సారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార ముహ… Read More
మూడో స్థానంలో జనసేన విశాఖ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. షాక్ ఇచ్చిన విశాఖ ప్రజలుఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అంచనాలు తారుమారు అయ్యాయి. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. ఈ ఎన్నికల్లో జనసేన కనీ… Read More
తెరపైకి కాంగ్రెస్ కొత్త చీఫ్ : ఘోర పరాజయంతో అనివార్యమైన ఎంపిక ? .. సోనియా, ప్రియాంక పేర్ల పరిశీలన ?న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అధికారం చేపడుతామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ డబుల్ డిజిట్కే… Read More
చంద్రబాబు కొంప ముంచింది పవనేనా ... అసలేం జరిగింది2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలయ్యింది . ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ అడ్రెస్ గల్లంతు అయ్యింది. ఏ పార్… Read More
0 comments:
Post a Comment