ఏపికి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేఎల్పీలో విలీనం చేయడంపై ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈనేపథ్యంలోనే ఆయన వెంకయ్య నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన స్పికర్ రాజ్యసభలో పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడం ఆయన స్థాయిలో సమంజం కాదని అన్నారు. అదే స్థానంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OH5Vwy
వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాం
Related Posts:
చైనా కంపెనీల నెత్తిన భారత్ పిడుగు: ట్రేడ్ వార్: రూ.471 కోట్ల రైల్వే కాంట్రాక్టు పనులు రద్దున్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాతో ట్రేడ్ వార్ను ఆరంభించినట్టే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదట భా… Read More
జేసీ ప్రభాకర్ రెడ్డి,అస్మిత్లకు షాక్... బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టుజేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయి కడప జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి,ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటిషన… Read More
మండలిలో నేను తప్పు చేస్తే రాజీనామా చేస్తా .. మీరు చేస్తారా : టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి అనీల్ సవాల్ఏపీ శాసన మండలి నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక నిన్న శాసనమండలిలో జరిగిన ఘటనపై అటు టిడిపి, ఇటు వైసిపి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఒకరిప… Read More
కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్న జగన్ సర్కార్ ! - గవర్నర్ జోక్యం కోరిన బీజేపీ....అవకాశం దొరికినప్పుడల్లా ఏపీలో జగన్ సర్కారును ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఈసారి మరో కొత్త అస్త్రాన్ని ఎంచుకున్నారు. కేంద్రం … Read More
చట్టాలు చేయాల్సిన పెద్దలు చంటి పిల్లల్లా వ్యవహరించడం ఏంటి..?విమర్శల పాలవుతున్న ఏపి పెద్దల సభ.!అమరావతి/హైదరాబాద్ : ఏపి కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల ఏపి ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాహితం మేరకు చట్టాలు చేయాల్… Read More
0 comments:
Post a Comment