బెంగళూరు: మనదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చందమామకు చేరువగా వెళ్తోంది. వచ్చేనెల 7వ తేదీన చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుని మీద దిగబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ ఉపగ్రహం భూమికి సంబంధించిన కొన్ని ఫొటోలను తీసింది. వాటిని ఇస్రోకు పంపించింది. ఇస్రో ఛైర్మన్ కె శివన్ ఆదివారం వాటిని విడుదల చేశారు. ప్రస్తుతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GLiLDE
చంద్రయాన్ 2 పంపిన అసలు పిక్స్ వచ్చేసాయ్!! 5000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళం
Related Posts:
అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపుసోనూసూద్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న యువకుడి ప్రాణాలను బతికించేందుకు ప్రార్థిద్దాం అని అభిమానులకు పిలుపునిచ్చా… Read More
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ: కీలక విషయాలపై చర్చన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. గురువారం వారణాసి పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. సాయంత్రం… Read More
ఎల్ఏసీ వెంట ఏకపక్ష మార్పులు సహించబోం: జై శంకర్నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి మార్పులను సహించబోమని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. తూర్పు లడాఖ్ వద్ద స్టేటస్ కో యధాతథ స్థితి కొనసాగుతోందని స్పష్టంచేసింది.… Read More
శభాష్ ఇస్రో.. కంగ్రాట్స్ చెప్పిన ఎలాన్ మాస్క్స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మాస్క్ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)ను అభినందించారు. గగన్ యాన్ కోసం వికాస్ ఇంజిన్పై మూడో దీర్ఘకాలిక పరీక్ష నిర్వహించి… Read More
గుంపులుగా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు: కరోనాకు గేట్వేలుగా: కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డిన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత నుంచి దేశం క్రమంగా కుదురుకుంటోంది. కొద్దిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. కరోనా… Read More
0 comments:
Post a Comment