ఆంధ్రప్రదేశ్ను మూడు ముక్కలు చేసేందుకు పేకాట ముక్కల అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అధికార వికేంద్రీకరణ పేరుతో కుంటిసాకులు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్తుందని, ఇందుకు కారణం, సంపద సృష్టించకపోవడమేనని ఉదహరించారు. క్రైసిస్ వల్ల విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని గుర్తుచేశారు. శుక్రవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tsfZiC
Friday, January 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment