గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం గుంటూరులోని ఎల్ఈఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జనసేన శంఖారావంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విషయంలో కలిసి పని చేద్దామని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సూచించారు. తొలుత ఆయన గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీగా, సభా ప్రాంగణానికి వచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sRHH56
కలిసివెళ్దాం రండి: జగన్-బాబులకు పవన్ కళ్యాణ్ కొత్త ఆఫర్, నాదెండ్ల-తోట పోటీ ఎక్కడి నుండి అంటే?
Related Posts:
IPL 2020: బ్రాడ్ హాగ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవెన్లో కోహ్లీ, కేఎల్ రాహుల్కు నో ప్లేస్సిడ్నీ: కరోనా అడ్డంకులను అధిగమించి సూపర్ సక్సెస్ అయిన ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్… Read More
వార్నర్ వర్సెస్ కేన్: కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ముందు సరదా గేమ్..వీడియో..!హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్… Read More
IPL 2020: ముంబైని కలవరపెడుతున్న లీప్ ఇయర్ సెంటిమెంట్.. సన్రైజర్స్కు ప్లస్ పాయింట్!హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరింది. మరికొద్ది గంటల్లో ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేవనుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్, సెకెండ్ ప్లేసర్ ఢిల్… Read More
ట్రంప్ ఓడినా చరిత్రే: అత్యధిక రేటింగ్ -28ఏళ్ల తర్వాత ఆయనే -అమెరికాను వీడిపోతారా?డొనాల్డ్ ట్రంప్... ఆ పేరే ఓ సునామి.. వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో ఆయనంతటి విలక్షణ నేత మరొకరు లేరు.. తెగేదాకా లాగడం.. ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టడంలో మెనగ… Read More
‘మమత టీఎంసీని విసిరిపారేయండి, బంగారు బెంగాల్ కోసం బీజేపీకి పట్టం కట్టండి’కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్ల… Read More
0 comments:
Post a Comment