Thursday, November 5, 2020

‘మమత టీఎంసీని విసిరిపారేయండి, బంగారు బెంగాల్ కోసం బీజేపీకి పట్టం కట్టండి’

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం బంకుర జిల్లాలో నిర్వహించిన 13 జిల్లాల పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWrNDT

0 comments:

Post a Comment