కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం బంకుర జిల్లాలో నిర్వహించిన 13 జిల్లాల పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWrNDT
‘మమత టీఎంసీని విసిరిపారేయండి, బంగారు బెంగాల్ కోసం బీజేపీకి పట్టం కట్టండి’
Related Posts:
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, స్నేహితుడితో కలిపి హతమార్చి..వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దానితో ఆ మహిళ బానే ఉంది. కానీ వారిలో ఒకరు చనిపోయారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. సైదుల… Read More
వైఎస్ షర్మిల పార్టీ నేడే ప్రారంభం: ఇడుపులపాయ-జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ హాజరుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ ష… Read More
మహిళలపై మోదీ చిన్న చూపు? -మొన్నటిదాకా నలుగురే -కొత్తగా 7గురితో కలిపి పూర్తి జాబితా ఇదేఆడపిల్లల కోసం బేటి బచావో-బేటీ పడావో దగ్గర్నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు అమలు చేస్తోన్న పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తుండటం తెలిసిందే. అయితే, పద… Read More
Full list of new Modi cabinet -కేంద్ర కేబినెట్ కొత్త స్వరూపం -మంత్రులు-శాఖలు పూర్తి జాబితాప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్లో బుధవారం ప్రమాణాలు చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రు… Read More
మోదీ కొత్త కేబినెట్ తొలి భేటీ -సాయంత్రం 5 గంటలకు -కీలక నిర్ణయాలు, విశేషాలివే..భారీ పునర్వ్యవస్థీకరణ తర్వాత కేంద్ర కేబినెట్ తొలిసారి భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం 5 గంటలక… Read More
0 comments:
Post a Comment