సిడ్నీ: కరోనా అడ్డంకులను అధిగమించి సూపర్ సక్సెస్ అయిన ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యాయి. అయితే లీగ్ దశలో నిలకడగా రాణించిన ఆటగాళ్లతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ ఐపీఎల్ 2020 బెస్ట్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TZ5RIe
Thursday, November 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment