Sunday, January 13, 2019

థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా...అమలు సరిగ్గా అయితే ప్రజలకు వరమే..!

మీరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా... అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక ఇవ్వాల్సిందిగా థర్డ్ పార్టీకి బాధ్యతలు అప్పగించింది. ప్రజలకు భరోసా ఇవ్వడం కోసమే ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D3TbZ8

Related Posts:

0 comments:

Post a Comment