న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారతరత్న పురస్కారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అందించలేదు, ఎందుకని? అని ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TibsYr
వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్
Related Posts:
ఇంట్లోనే ఉండి అబుదాబిలో అడ్వెంచర్స్ చేయాలనుందా.. అయితే స్టే క్యూరియస్ ఈ అవకాశం కల్పిస్తోందిఅబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ స్టే క్యూరియస్ అనే వర్చువల్ ఎక్స్ ప్లొరేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన… Read More
ఏపీలో కరోనా: కులం పేరుతో రచ్చ.. విజయసాయికి దిమ్మతిరిగే కౌంటర్.. కన్నా-సున్నా అంటూ..ఆంధ్రప్రదేశ్లో కొవిడ్-19 కేసులతోపాటు పొలిటికల్ వైరస్ కూడా తాండవం చేస్తున్నది. కరోనా కేంద్రంగా అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నా… Read More
విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!ఢిల్లీ/హైదరాబాద్ : నగర యువత నీరసించిపోతోంది.. జవసత్వాలు నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదానికి యువతీయుకులు చేరుకున్నారు. ఇదంగా తినడనికి తిండి లేకనో, సరైన వ… Read More
కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. అయితే, అది సహజంగా పుట్టిందా లేక అక్కడి ల్యాబ్లో… Read More
ఆ భయంతోనే అజ్ఞాతంలోకి.. కిమ్ అదృశ్యంపై సౌత్ కొరియా కీలక అప్డేట్.. నిజమైతే నవ్వులపాలే!కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత వార్తల చుట్టూ ఇంత క్యురియాసిటీ నెలకొని ఉండదు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా సంచలనమే.. సైలెంట్గా అజ్ఞాతంలోకి వెళ… Read More
0 comments:
Post a Comment