న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారతరత్న పురస్కారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అందించలేదు, ఎందుకని? అని ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజిక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TibsYr
వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్
Related Posts:
ట్రంప్ డబ్బులు మాయం -హ్యాకర్ల పంజా - రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్ నుంచి గుట్టుగా..అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ హ్యాకర్లు పంజా విసిరారు.. ఏకంగా అధికార రిపబ్లికన్ పార్టీ బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడ్డారు.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీ-ఎల… Read More
మీ ఇళ్లల్లో కరెంట్ ఉండాలో.. దీపం బుడ్డీ ఉండాలో తేల్చుకోండి : బీహార్ ఎన్నికల ప్రచారంలో నితీశ్బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్ మరోసారి ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. వాళ్ల హయాంలో మహిళలను,బీసీలను పట్టించుకోనివాళ్లు ఇ… Read More
పబ్జీ మొబైల్, లైట్ అభిమానులకు చేదువార్త: ఇక నుంచి ఆటల్లేవున్యూఢిల్లీ: ఇది పబ్లీ అభిమానులకు మరో చేదు వార్తే. ఇక నుంచి ఈ ఆటను మనదేశంలో ఎవరూ ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్లీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంప… Read More
టర్కీ, గ్రీస్లలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, నలుగురు మృతి, 120 మందికి గాయాలు(వీడియో)అంకారా/ఏథేన్స్: టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కకావికలం చేసింది. దీంటో టర్కీలోని ఇజ్మిర్ పరిధిలో పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రజలు భయం… Read More
పారిపోయిన జంట... అమ్మాయి కుటుంబం దాడి... కొడుకు ప్రేమకు తండ్రి బలి...ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యల దాకా వెళ్తున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంద… Read More
0 comments:
Post a Comment