హైదరాబాద్ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీఎం కేసీఆర్. కలప స్మగర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే గాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులకు సంబంధించి పలు అంశాలపై ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులతో ప్రగతి భవన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B14YpF
Monday, January 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment