Tuesday, May 26, 2020

కరోనా లాక్‌డౌన్: నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా, రూరల్ కంటే పట్టణాల్లోనే ఎక్కువ

న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అనేక పరిశ్రమలు, కంపెనీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు కంపెనీలు కొత్త ఉగ్యోగులను తీసుకోవడం నిలిపివేయడంతోపాటు ఉన్న ఉద్యోగుల్లో కొందర్ని వదిలించుకుంటున్నాయి. దీంతో దేశంలో నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా మారారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AXIYyB

Related Posts:

0 comments:

Post a Comment