భోపాల్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి గెలిచిన ఓ ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే)కు కనీసం ఇల్లు కూడా లేదు. ఆయన తన భార్యతో గుడిసెలోనే జీవిస్తున్నారు. ఆయన గెలిచి రెండు నెలలు అయినా వేతనం రాలేదు. దీంతో ఆయన భార్యతో గుడిసెలో జీవిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే గుడిసెలో జీవించడం అందరినీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MH28KQ
నిరుపేద ఎమ్మెల్యే, వింటే షాకవుతారు: పూరిగుడిసెలో ఉంటున్న ఎమ్మెల్యేకు ఇల్లు కట్టిస్తున్న ప్రజలు
Related Posts:
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకంఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర… Read More
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకంఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర… Read More
ఆ జవాన్ ను ఉరి తీసినా తప్పులేదు..! పాక్ మహిళకు సైనిక రహస్యాలు చెప్పిన స్కౌండ్రల్..!!భోపాల్/హైదరాబాద్ : పాకిస్థాన్కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచార… Read More
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు షాక్ ఇచ్చిన దేవెగౌడ .. కాంగ్రెస్ తోనే తమ ప్రయాణం అని వెల్లడిమాజీ ప్రధాన మంత్రి మరియు జెడి (ఎస్) అధినేత హెచ్.డి. దేవెగౌడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంకీర్ణ భాగస్వామిగా ఉన్నామని , లోక్ సభ ఎన్నికలను తన మిత్రపక్… Read More
జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!డెహ్రాడూన్/హైదరాబాద్ : ఎన్నికలు, ప్రచారం, ఉపన్యాసాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రయాణాలు రాజకీయం అంటే ఈ అంశాలన్నీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తుంటాయి. స… Read More
0 comments:
Post a Comment