ఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఆ యువకులిద్దరికి గుండ్లు కొట్టించారు. అయితే ఆ యువకుడి స్నేహితుడు తీవ్ర మనస్థాపానికి గురై ఠాణా మెట్లెక్కిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30vS9yM
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకం
Related Posts:
ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి...ఆంధ్రప్రదేశ్లో సోమవారం(జూన్ 22) కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం క… Read More
పరువు హత్యపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు: యువతి తండ్రి నిర్దోషి, నిందితులకు యావజ్జీవ శిక్ష..తమిళనాడులో కలకలం రేపిన పరువు హత్యలో యువతి తండ్రిని మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. హత్య కేసులో చిన్నస్వామి నేరం చేయించినట్టు ఆధారాలు లేవని ఎ… Read More
Coronavirus: లాక్ డౌన్ పెళ్లి, పాజిటివ్, శోభనం కథ కంచికి, క్వారంటైన్ లో కాలక్షేపం, ఫ్యామిలీ !బెంగళూరు/ తుమకూరు: కరోనా వైరస్ (COVID 19) పుణ్యమా అంటూ రంగరంగ వైభవంగా జరిగే పెళ్లిళ్లలకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 50 మందిలోపు కేంద్… Read More
పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ, భక్తులు లేకుండానే..న్యూఢిల్లీ: పూరీలోని జగన్నాథ స్వామి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్ సమీక్షించింది. పూరీ జగన్నాథ రథయాత్రకు … Read More
57 మందికి కరోనా, ఏడుగురికి గర్భం ఘటనలో సందేహాలు: పరిమితికి మించి విద్యార్థులు, అప్పుడే ఎందుకు..?కాన్పూర్ వసతిగృహంలో గల 57 మందికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే షెల్టర్ హోంలో వసతి, భద్రతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వసతి గృహంలో పనిచేస… Read More
0 comments:
Post a Comment