Wednesday, January 30, 2019

అమరావతి స్వాధీనం.. కొల్లగొడతానని మాట్లాడుతారా: పవన్ కళ్యాణ్‌పై యామిని నిప్పులు

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మంగళవారం నిప్పులు చెరిగారు. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ వ్యూహం: వైవీ సుబ్బారెడ్డికి పీకే టీం షాక్, ఒంగోలు లోకసభ నుంచి షర్మిల? కారణాలెన్నో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gc6Qz9

Related Posts:

0 comments:

Post a Comment