విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు కొన్ని తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి, అబద్ధాలనే ఆయుధాలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నాయి' అని మోడీ మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. విపక్షాలపై తనదైనశైలిలో ప్రధానమంత్రి మోడీ విరుచుకుపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38iXtZg
ఎన్నికల్లో తిరస్కరిస్తే అబద్దాలను వల్లెవేస్తున్నారు, విపక్షాలపై ప్రధాని మోడీ, నడ్డాపై ప్రశంసలు
Related Posts:
2019 సాధరణ ఎన్నికల్లో కాదు , బై ఎలక్షన్లలో ప్రియాంక పోటీయూపి ఇంచార్జ్ ప్రియాంక గాంధి, పోలిటికల్ ఎంట్రి చేసినప్పటి నుండి ఆమే ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటి చేస్తుందని ప్రచారం జరిగింది.దీంతో ప్రియాంక ఎక్… Read More
విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ సర్కార్ కు తలంటిన జాతీయ మానవ హక్కుల సంఘం: నోటీసులు జారీన్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన పరీక్షల నిర్వహణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహా… Read More
మోదీ పై పోటీకి తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రుల కూడా రెడీ ! వారణాసి బరిలో ఇద్దరు ప్రకాశం జిల్లా వాసులప్రధాని మోదీ పై పోటీ చేయటానికి తెలుగు రైతులు పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పసుపు రైతుల బాటలోనే ఏపి లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు సైతం మోదీ… Read More
మీ ఆదాయం పెరగడం ఎలా ? ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్తున్నారుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ప్రస్తుత జీవిత కాలంలో ఎక్కడైనా బయటకు వెళ్ళాంటే ముఖ్యంగా కావల్సింది… Read More
మే 26 జగన్ ప్రమాణం..! జూన్ 8వరకు బాబు ఎలా సీఎంగా ఉంటారు..! వైసీపి నేత సజ్జల వ్యాఖ్యలు..!!హైదరాబాద్ : ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో విచిత్ర విన్యాసం చేస్తున్నారని వైసీపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణ రెడ్డి తెలిపారు. రాష్… Read More
0 comments:
Post a Comment