అమరావతి: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన చర్చ, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరుపై ఈ భేటీలో చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tBY35B
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment