Monday, January 20, 2020

జనసేన ఆఫీస్ వద్ద ఉద్రిక్తత: పవన్ కళ్యాణ్‌తో పోలీసుల భేటీ, రాజధానికి వెళ్తామంటూ నాగబాబు

అమరావతి: మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై జరిగిన చర్చ, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరుపై ఈ భేటీలో చర్చించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tBY35B

Related Posts:

0 comments:

Post a Comment